BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

నిద్దరలోనే నలుగురు ప్రాణాలు పోయాయి..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Mar, 2026 - 06:31 AM
99 వీక్షణలు

ద్విచక్ర వాహనం బోర్ చేయించు కొని రాత్రి ఇంటిలో బండి స్టార్టింగ్ లో పెట్టి మరచిపోయి నిద్రపోవడం తో నలుగురు మృతి చెందిన ఘటన త్యాగరాజు వీధిలో చోటుచేసుకోంది.


పూర్తి వివరాల్లోకి వెళితే...


పుంగనూరు పట్టణం త్యాగరాజు వీధి కి చెందిన రామచంద్రప్ప (75) తన కుమారుడు మురళి, భార్య రేవతి లకు నలుగురు సంతానం మొదటి సంతానం బిందు (13) శనివారం సదుం లో తన అమ్మామ్మవారి ఇంటికి వెళ్లగా మురళి తన( సీటి 100)ద్విచక్ర వాహనం బోర్ కి వచ్చిందని రాత్రి రిపేర్ చేయించుకొని ఇంటికి తీసుకు వచ్చాడు.భోజనం తరువాత బండి కొద్దీ సేపు స్టార్టింగ్ లో పెట్టమని మెకానిక్ చెప్పాడని మురళి తన నివాసం లో ద్విచక్ర వాహనం ను స్టార్టింగ్ లో పెట్టి ఇంటి మిద్ది పై తాను తన భార్య రూమ్ లో నిద్రపోయారు. క్రింద ఇంటిలో నిద్రిస్తున్న తన తండ్రి రామచంద్రప్ప(75) మురళి కుమారుడు కార్తీక్ (13)కవలలు ఐన కుమార్తెలు చందన (7)చరత (7)లు నిద్రలో ద్విచక్ర వాహనం నుండి వెలుబడిన కార్బన్ డై ఆక్సడ్ వాయువు ఇంటిలో వ్యాపించి నిద్రలోనే నలుగురు మృతి చెందారు.ఉదయం నాలుగు గంటల ప్రాంతం లో పొగ వ్యాపించడం తో కుమారుడు మురళి ఇంటి తలుపులు తట్టిన తండ్రి తీయక పోవడం తో తలుపులు తెరచి చూడగా విఘత జీవులయి పడి వున్న తన కుటుంబాన్ని చూసి బోరున దంపతుల అర్థనాదాలతో వీధిలో ఇరుగు పొరుగు వారు చేరుకొని ఒక్కసారిగా చుట్టూ విషాద ఛాయలు అలుమూకొన్నాయి.పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.