BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయంలో ప్రతి ఏడాది నిర్వహించే ఆవుల పరస 1,49,000పాడి దక్కించుకున్నారు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 05:59 PM
29 వీక్షణలు

పుంగనూరు పట్టణంలోని శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయంలో ప్రతి ఏడాది నిర్వహించే ఆవుల పరస 1,49,000 పాడి దక్కించుకున్నారు 

పుంగనూరు పట్టణంలోని శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయంలో ప్రతి ఏడాది నిర్వహించే ఆవుల పరసకు సోమవారం వేలంపాట నిర్వహించారు. ఆలయ ఈవో, ఉప కమిషనర్ ఏకాంబరం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంపాటలో పట్టణానికి చెందిన గంగాధర్ రూ.1,49,000కు పాడి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఈవో ఏకాంబరం మాట్లాడుతూ శ్రీ మాణిక్య వరదరాజ స్వామి రథోత్సవానికి అనుబంధంగా ప్రతి ఏడాది ఆవుల పరస నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. పాటదారులు నిబంధనల ప్రకారం సక్రమంగా ఆవులు పరసను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ శశికుమార్, ఆలయ సిబ్బంది లత, అర్చకులు కృష్ణ దీక్షితులు, పాటదారులు పాల్గొన్నారు.