BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు బంగారం మాయం.. ఎస్పీని ఆశ్రయించిన బాధితుడు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 10:39 PM
52 వీక్షణలు

పల్నాడు జిల్లాలో తాకట్టు పెట్టిన బంగారం మాయమైన ఘటన కలకలం రేపింది. సత్తెనపల్లి మండలం భీమవరానికి చెందిన ఓ వ్యక్తి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టిన సుమారు రూ.8 లక్షల విలువైన బంగారం కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుడు 2024 జూలైలో 28 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.1 లక్ష రుణం తీసుకోగా, అదే ఏడాది నవంబర్‌లో మరో రూ.80 వేలు రుణంగా పొందినట్లు తెలిపాడు. అనంతరం రుణాన్ని చెల్లించి బంగారం తీసుకునేందుకు కంపెనీకి వెళ్లగా అధికారులు కొంత గడువు కావాలని కోరినట్లు పేర్కొన్నాడు.

అయితే, కంపెనీ మేనేజర్ ఉద్యోగం వదిలేసి, తాకట్టు బంగారాన్ని విక్రయించినట్లు తనకు సమాచారం అందిందని బాధితుడు ఆరోపించాడు. దీంతో సుమారు రూ.8 లక్షల విలువైన ఆభరణాలు మాయమైనట్లు పేర్కొంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి తనకు న్యాయం చేయాలని బాధితుడు పోలీసులను కోరాడు.