BREAKING
యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
www.ntodaynews.com

ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు బంగారం మాయం.. ఎస్పీని ఆశ్రయించిన బాధితుడు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 10:39 PM
12 వీక్షణలు

పల్నాడు జిల్లాలో తాకట్టు పెట్టిన బంగారం మాయమైన ఘటన కలకలం రేపింది. సత్తెనపల్లి మండలం భీమవరానికి చెందిన ఓ వ్యక్తి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టిన సుమారు రూ.8 లక్షల విలువైన బంగారం కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుడు 2024 జూలైలో 28 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.1 లక్ష రుణం తీసుకోగా, అదే ఏడాది నవంబర్‌లో మరో రూ.80 వేలు రుణంగా పొందినట్లు తెలిపాడు. అనంతరం రుణాన్ని చెల్లించి బంగారం తీసుకునేందుకు కంపెనీకి వెళ్లగా అధికారులు కొంత గడువు కావాలని కోరినట్లు పేర్కొన్నాడు.

అయితే, కంపెనీ మేనేజర్ ఉద్యోగం వదిలేసి, తాకట్టు బంగారాన్ని విక్రయించినట్లు తనకు సమాచారం అందిందని బాధితుడు ఆరోపించాడు. దీంతో సుమారు రూ.8 లక్షల విలువైన ఆభరణాలు మాయమైనట్లు పేర్కొంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి తనకు న్యాయం చేయాలని బాధితుడు పోలీసులను కోరాడు.