BREAKING
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్‌పై రాజకీయ రచ్చ..!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 05:33 AM
35 వీక్షణలు

ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్‌పై రాజకీయ రచ్చ..!

తుమ్మిడిహట్టి ప్రాజెక్టు అంశంపై చర్చించేందుకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని రెండు రోజులుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తుండగా, మరోవైపు అదే ఫడ్నవీస్‌ను ఈరోజు కలిసి పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు నారా లోకేష్ వెల్లడించారు. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఫడ్నవీస్ నిజంగా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదా? లేక రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు రాజకీయ విమర్శల కోసమేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాగే నారా లోకేష్‌కు లభించిన అవకాశం రేవంత్ రెడ్డికి ఎందుకు దక్కలేదన్న అంశంపైనా రాజకీయ వాదోపవాదాలు సాగుతున్నాయి.