BREAKING
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..
Date of Publish : 02 June 2026, 05:33 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్‌పై రాజకీయ రచ్చ..!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 05:33 AM
106 వీక్షణలు

ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్‌పై రాజకీయ రచ్చ..!

తుమ్మిడిహట్టి ప్రాజెక్టు అంశంపై చర్చించేందుకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని రెండు రోజులుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తుండగా, మరోవైపు అదే ఫడ్నవీస్‌ను ఈరోజు కలిసి పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు నారా లోకేష్ వెల్లడించారు. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఫడ్నవీస్ నిజంగా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదా? లేక రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు రాజకీయ విమర్శల కోసమేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాగే నారా లోకేష్‌కు లభించిన అవకాశం రేవంత్ రెడ్డికి ఎందుకు దక్కలేదన్న అంశంపైనా రాజకీయ వాదోపవాదాలు సాగుతున్నాయి.