BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

​ఫ్యూచర్‌ సిటీని రద్దు చేసే ప్రసక్తే లేదు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
04 Jun, 2026 - 07:50 PM
28 వీక్షణలు

​ఫ్యూచర్‌ సిటీని రద్దు చేసే ప్రసక్తే లేదు: స్పష్టం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

తెలంగాణలో రేపటి నుంచి భూముల మార్కెట్ విలువలు 50 నుంచి 100 శాతం పెంచుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ పెంపుతో ప్రభుత్వానికి రూ.1,400 కోట్ల ఆదాయం సమకూరుతుందని, ముఖ్యంగా శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, ఖాజాగూడ వంటి ప్రాంతాల్లో అధిక పెంపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచే ఆలోచన లేదని, ఫ్యూచర్‌ సిటీని రద్దు చేసే అవకాశమే లేదని, త్వరలో తహసీల్దార్ల బదిలీలు ఉంటాయని మంత్రి తెలిపారు.