BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 04 June 2026, 07:50 pm
Posted by : కూనురు మధు

​ఫ్యూచర్‌ సిటీని రద్దు చేసే ప్రసక్తే లేదు

తెలంగాణ
/ హైదరాబాద్
04 Jun, 2026 - 07:50 PM
113 వీక్షణలు

​ఫ్యూచర్‌ సిటీని రద్దు చేసే ప్రసక్తే లేదు: స్పష్టం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

తెలంగాణలో రేపటి నుంచి భూముల మార్కెట్ విలువలు 50 నుంచి 100 శాతం పెంచుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ పెంపుతో ప్రభుత్వానికి రూ.1,400 కోట్ల ఆదాయం సమకూరుతుందని, ముఖ్యంగా శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, ఖాజాగూడ వంటి ప్రాంతాల్లో అధిక పెంపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచే ఆలోచన లేదని, ఫ్యూచర్‌ సిటీని రద్దు చేసే అవకాశమే లేదని, త్వరలో తహసీల్దార్ల బదిలీలు ఉంటాయని మంత్రి తెలిపారు.