BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 29 December 2025, 06:52 am
Posted by : NTODAY NEWS OFFICIAL

నేరాల నియంత్రణ కోసం పోలీసుల ప్రత్యేక డ్రైవ్

తెలంగాణ
29 Dec, 2025 - 06:52 AM
327 వీక్షణలు

నేరాల నియంత్రణ కోసం పోలీసుల ప్రత్యేక డ్రైవ్

NTODAY NEWS : షాద్‌నగర్ రిపోర్టర్: జి. శ్రీహరి రంగారెడ్డి జిల్లా, ఫరూక్‌నగర్ మండలంలోని ఎలికట్ట చౌరస్తాలో నేరాలకు అడ్డుకట్ట వేసే దిశగా షాద్‌నగర్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. షాద్‌నగర్ పట్టణ కేంద్రంలోని ఎలికట్ట చౌరస్తాలో ఎస్ఐ రామచందర్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీలు నిర్వహించి, అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను విచారించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా నేరాల నియంత్రణ కోసం ఇటువంటి ప్రత్యేక డ్రైవ్‌లను నిరంతరం కొనసాగిస్తామని ఎస్ఐ రామచందర్ తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో గస్తీని మరింత పెంచడంతో పాటు, అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో శాంతి భద్రతలను కాపాడటంలో ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube