www.ntodaynews.com
రుద్రవరంలో ప్రజల వద్దకు ప్రవీణ్ కార్యక్రమం
తెలంగాణ
అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామంలో " ప్రజల వద్దకు ప్రవీణ్ " 100 రోజులు - 100 గ్రామాలు " పర్యటనలో పాల్గొన్న పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
NTODAY NEWS: అచ్చంపేట
గ్రామ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే. ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం,గ్రామాలలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పని చేస్తామన్న ఎమ్మెల్యే. సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్న ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వ పాలన పై ప్రజలు సంతృప్తితో ఉన్నారన్న ఎమ్మెల్యే. కార్యక్రమంలో ఎమ్మార్వో . ఎండిఓ . మండల పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube