BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

ప్రధాని మోడీ చిత్రపటానికి. పాలాభిషేకం

తెలంగాణ
28 Jul, 2025 - 06:57 AM
264 వీక్షణలు
ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం NTODAY NEWS: లక్ష్మిప్రసాద్ నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి ••3కోట్ల50లక్షల కేంద్ర ప్రభుత్వం తరుపున నిధులు విడుదల. ••కృతజ్ఞత తెలియజేస్తూ నర్సాపూర్ నియోజకవర్గ బీజేపీ నాయకుల భారీ ర్యాలీ నర్సాపూర్, సోమవారం నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన బీజేపీ నియోజకవర్గ నాయకులు నియోజకవర్గంలోని నాగులాపల్లి గ్రామ బంజారానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మాణానికి 3కోట్ల 50లక్షల రూపాయలను కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రదన్ విడుదల చెయ్యగ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మెదక్ ఎంపీ రఘనందన్ రావు కేంద్ర మంత్రి దర్మేంద్ర ప్రదన్ కీ కృతజ్ఞతలు తెలియజేస్తూ భారీ ర్యాలీ నిర్వహించి. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎంపీ రఘనందన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలొ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ నర్సాపూర్ మున్సిపల్ చేర్మెన్ మురళి యాదవ్, జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ఓ, బీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి చిన్న రమేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోడ రాజేందర్ మరియు నర్సాపూర్ మండల పార్టీ అధ్యక్షులు నగేష్.. శివంపేట కొల్చారం, హత్నూర మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. End