BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన

తెలంగాణ
30 Nov, 2025 - 09:02 AM
165 వీక్షణలు

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

NTODAY NEWS: చిట్యాల నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎన్నికల సిబ్బందికి, స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్యాల మండలంలోని గుండ్రంపల్లి, సుంకేనపల్లి గ్రామం అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార సమయంలో ఎన్నికల కోడ్ నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించి పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం 65వ జాతీయ రహదారిపై ఉన్న గుండ్రంపల్లి యూటర్న్ వద్ద ఉన్నటువంటి బ్లాక్ స్పాట్ ను పరిశీలన చేసినారు. తరుచూ ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ ప్రమాదాల నివారణ కోసం గ్రామంలోని ప్రజలు స్వచ్ఛందంగా ప్రమాద నివారణ కమిటీని ఏర్పాటు ఏర్పాటు చేసుకొని ప్రమాదాలు నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నార్కట్ పల్లి సీఐ నాగరాజు, చిట్యాల ఎస్ఐ ఎం రవి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube