BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

రాఖీ వేళ స్వీట్లు కొంటున్నారా జాగ్రత్త.

తెలంగాణ
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
27 Aug, 2026 - 01:11 PM
21 వీక్షణలు

రాఖీ వేళ స్వీట్లు కొంటున్నారా జాగ్రత్త.

TG : రాఖీ పండగకు అన్నాదమ్ముళ్లకు రాఖీ కట్టేందుకు అక్కాచెల్లెళ్లు సొంతూరు బాటపట్టారు. వరుస సెలవులు కలిసిరావడంతో ఉరుకుల పరుగుల జీవితానికి లీవ్ పెట్టి 4రోజులైన ఆనందంగా గడిపేందుకు వెళ్తున్నామని చెబుతున్నారు. ఉదయం నుంచే ఘట్కేసర్, ఉప్పల్, చింతలకుంట, సాగర్ రోడ్డు, ఆరాంఘర్, JBS, MGBS కిటకిటలాడుతున్నాయి. రద్దీని దృష్టిలో ఉంచుకొని బస్లు పెంచినప్పటికీ హనుమకొండ రూట్లో సరిపోవడంలేదని ప్రయాణికులు వాపోతున్నారు.

రాఖీ వేళ మిఠాయిలు కొనుగోలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. వినియోగదారులు వాటి తాజాదనం, నిల్వ పరిస్థితులు, పరిశుభ్రతను తనిఖీ చేయాలి. కొన్ని దుకాణాలు ఐదు లేదా ఆరు రోజుల క్రితం తయారు చేసిన మిఠాయిలను, అవి తాజాగా తయారు చేశారని చెప్పుకుంటూ అమ్ముతుంటారు. ఇలాంటి ఉత్పత్తులను తినడం వల్ల అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంటుంది. రుచి లేదా పరిశుభ్రతకు సంబంధించి సందేహాలు ఉంటే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.