BREAKING
స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం
www.ntodaynews.com

రాష్ట్రంలో 5 వేల ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం భారీ ప్రోత్సాహం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 06:24 AM
22 వీక్షణలు

రాష్ట్రంలో ఆలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం కొత్త ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం భూసమాచార ఆధారంగా ఆర్థిక సాయం అందించనున్నారు.

10 సెంట్లలోపు స్థలం ఉంటే రూ.20 లక్షలు, 15 సెంట్లు వరకు రూ.30 లక్షలు, 20 సెంట్లు వరకు రూ.40 లక్షలు ఆలయ నిర్మాణానికి మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రామాలయం, శివాలయం లేదా అమ్మవారి ఆలయం ఏది నిర్మించాలనే విషయం స్థానికుల నిర్ణయానికి అనుగుణంగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పరిధిలోని ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ భూములు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో గుర్తించి నిర్మాణాలకు సహకరించనున్నారు.

శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే మూడు సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,000 ఆలయాల నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.