BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

రాయచోటి ఎంపీడీఓ కార్యాలయంలో డిప్యూటీ సీఈఓ ఆకస్మిక తనిఖీ ఉమ్మడి కడప జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ ఆకస్మిక తనిఖీ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
JP.Nagireddy రాయచోటి మండల ప్రతినిధి
18 Jun, 2026 - 05:53 AM
85 వీక్షణలు

రాయచోటి ఎంపీడీఓ కార్యాలయంలో డిప్యూటీ సీఈఓ ఆకస్మిక తనిఖీ

ఉమ్మడి కడప జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ ఆకస్మిక తనిఖీలో భాగంగా రాయచోటి మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కార్యాలయ సిబ్బందితో సమావేశమై 15వ ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్ నిధుల వినియోగం, అక్షరాంధ్ర కార్యక్రమం, తల్లికి వందనం పథకం అమలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. వివిధ కార్యక్రమాల పురోగతి, నిధుల వినియోగంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అధికారులు సమన్వయంతో పనిచేసి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. అలాగే పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.