BREAKING
జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు
www.ntodaynews.com

రాయలసీమలో ‘పసిడి’ పంట..!

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:02 PM
67 వీక్షణలు

కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం తవ్వకాల ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. రూ.405 కోట్ల పెట్టుబడితో జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నాయి. దశల వారీగా బంగారం ఉత్పత్తిని పెంచేలా ప్రణాళిక రూపొందించారు. తొలి దశలో ఏడాదికి 400 కిలోల బంగారం, రెండో దశలో 900 కిలోల బంగారం, తుది దశలో 2 టన్నుల బంగారం వెలికితీయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గనుల నుంచి ఉత్పత్తి అయ్యే బంగారం విలువలో 4 శాతం రాయల్టీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అందనుంది. ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు విస్తరణలో భాగంగా రెండో యూనిట్‌కు కూడా శంకుస్థాపన జరగనుంది. ఈ ప్రాజెక్టుతో రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పారిశ్రామికాభివృద్ధికి కొత్త ఊపు రానుంది.