BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
05 Jun, 2026 - 09:17 PM
8 వీక్షణలు

 రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం

 ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం

చిలకలూరిపేట: పట్టణంలో శనివారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ కార్యక్రమంనిర్వహించనున్నారు. 

ఉదయం 09:30 గంటలకు 38, 6వ వార్డులలో రూ. 23.75 లక్షల నిధులతో నిర్మించిన సి.సి. రోడ్లు, కల్వర్టు పనులను స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి  ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పట్టణ టీడీపీ అధ్యక్షుడు పఠాన్ సమద్ ఖాన్ కోరారు.

అనంతరం, ఉదయం 10:00 గంటల నుండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో "ప్రజా గ్రీవెన్స్" కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల నుండి వివిధ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను  ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా స్వీకరిస్తారని, దరఖాస్తులు లేనివారు అక్కడికక్కడే రాసి ఇవ్వవచ్చని టీడీపీ నియోజకవర్గ కార్యాలయం తెలిపింది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.