BREAKING
మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం... మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం...
www.ntodaynews.com

రేషన్ షాపు సీజ్ డీలర్‌పై 6-ఏ కేసు నమోదు

తెలంగాణ
/ నల్గొండ / దేవరకొండ
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
05 Apr, 2026 - 12:15 PM
225 వీక్షణలు

రేషన్ షాపు సీజ్  డీలర్‌పై 6-ఏ కేసు నమోదు

నల్గొండ జిల్లా దేవరకొండ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో గల రేషన్ షాపును ఆదివారం దేవరకొండ డీటీ (సివిల్ సప్లైస్) తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో స్టాక్ రిజిస్టర్‌కు, నిల్వ ఉన్న సరుకులకు మధ్య భారీగా వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.దేవరకొండ సివిల్ సప్లైస్ డీటీ. రేషన్ సరుకుల నిల్వల్లో తేడాలు ఉండటం వలన షాపును సీజ్ చేసి, డీలర్‌పై 6-ఏ (6-A) కింద కేసు నమోదు చేశారు.


ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే బియ్యం మరియు ఇతర సరుకుల విషయంలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం స్టాక్ నిర్వహించని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.