BREAKING
బీసీ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు గడువు పొడిగింపు నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు బీసీ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు గడువు పొడిగింపు నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు
www.ntodaynews.com

రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
11 May, 2026 - 06:51 PM
20 వీక్షణలు

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి.

పోచంపల్లి మండలంలోని రేవనపల్లి, గోస్కొండ, భీమనపల్లి గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తెచ్చి కొనుగోలు కేంద్రాలకు నెల రోజులు అవుతున్న ఇప్పటివరకు కాంట చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. 

తూకం పేరిట 42 కిలోలు ధాన్యం బస్తాన్ని ధాన్యం కాంట వేస్తూ రైతుల కష్టాన్ని రైస్ మిల్లులు యాజమాన్యాలు దోచుకుంటున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చోద్యం చూస్తుందని ఆయన తెలిపారు. లారీలు కాంటా పేరిట బస్తకు రూపాయి వస్తువులు చేస్తున్న సివిల్ సప్లై అధికారులు ఇప్పటివరకు వారి విషయంలో జోక్యం చేసుకోకుండా కొనసాగించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏర్పడ్డ లారీల సమస్యతో పాటు రైస్ మిల్లుల యాజమాన్యం వైఖరిని మార్చి వేగవంతంగా ధాన్యం కొనుగోలు చేపట్టకపోతే టిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమస్యలను వివరించి రైతుల పక్షాన పోరాడేందుకు కేసిఆర్, కేటీఆర్ నాయకత్వంలో హైవేని దిగ్బంధం చేయడానికి బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు.