www.ntodaynews.com
రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం కార్యక్రమంలో నేడు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొననున్నారు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చింతలపూడి, జులై 28: రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన సందర్భంగా నిర్వహిస్తున్న "రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం" కార్యక్రమంలో భాగంగా
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
చింతలపూడి పట్టణంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం రెండో రోజు మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుంది.
మినీ బస్టాండ్ సెంటర్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రచార కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే పాల్గొంటారు.
ఈ సందర్భంగా చింతలపూడి పట్టణ కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులు అందరూ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం విజ్ఞప్తి చేసింది.