BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

రహదారి భద్రతకు పోలీస్ కవచం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Apr, 2026 - 10:30 AM
21 వీక్షణలు

రహదారి భద్రతకు పోలీస్ 'కవచం': ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

తగ్గిన మరణాల సంఖ్య గతేడాది 238., ఈ ఏడాదిరహదారి భద్రతకు పోలీస్ 'కవచం': ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు 173కి తగ్గుదల... వాహనదారుల్లో చైతన్యం.

అన్నమయ్య జిల్లాలో రహదారి ప్రమాదాలను అరికట్టి, వాహనదారుల అ ప్రాణాలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతింది క్షేత్రస్థాయి చర్యల వల్ల జిల్లాలో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతేడాది 238 మంది మరణించగా, ఈ ఏడాది ఇప్పటివరకు సంఖ్య 173కి తగ్గడం విశేషం.

అవగాహనతోనే అడ్డుకట్ట: అత్యధిక ప్రమాదాలు జరిగే 'బ్లాక్ స్పాట్ల' వద్ద ప్రమాద వాహనాలను ప్రదర్శించడం ద్వారా డ్రైవర్లను అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో సుదూర ప్రయాణాలు చేసే డ్రైవర్ల అలసటను తగ్గించేందుకు 'స్టాప్, వాష్ గో కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ప్రతిపాదిత భద్రతా చర్యలు

*వీటీఏ వద్ద తక్షణ వైద్యం కోసం ట్రామా సెంటర్ ఏర్పాటు పరిశీలన

"మదనపల్లి పట్టణంలో 15 ట్రాఫిక్ సిగ్నళ్లు మరియు స్పీడ్ డిటెక్షన్ కెమెరాలు.

"జాతీయ రహదారులపై కొత్తగా స్పీడ్ బ్రేకర్లు, మెరుగైన వీధి దీపాల ఏర్పాటు.

జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ ఐపిఎస్ మాట్లాడుతూ, ట్రాఫిక్ నియమాలు మన ప్రాణాలను కాపాడే కవచాలని పేర్కొన్నారు. ఎస్సీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపిఎస్ గారు. మాట్లాడుతూ, అతివేగం మరియు హెల్మెట్ లేకపోవడం వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వేసవి సెలవుల సందర్భంగా మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి, డిఎస్సీ ది పావని మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

జారీ చేసిన వారు: జిల్లా ఎస్సీ గారె పీఆర్వో, అన్నమయ్య జిల్లా మదనపల్లి.