BREAKING
ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు
www.ntodaynews.com

రూ.2 లక్షలు పలికిన కచిడి చేప.. అంతర్వేది హార్బర్‌లో మత్స్యకారులకు భారీ లాభం

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:12 PM
17 వీక్షణలు

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారుల వలకు అరుదైన కచిడి చేప (ఘోల్ ఫిష్) చిక్కింది. సుమారు 25 కిలోల బరువున్న ఈ మగ చేపను చూసేందుకు హార్బర్ వద్ద ఆసక్తికర వాతావరణం నెలకొంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న ఈ చేపను వేలంలో పాలకొల్లుకు చెందిన ఓ వ్యాపారి రూ.2 లక్షలకు కొనుగోలు చేశాడు. దీంతో మత్స్యకారులకు భారీ ఆదాయం లభించింది.

కచిడి చేపను "సముద్రపు బంగారం"గా పిలుస్తారు. ఈ చేపలోని ఎయిర్ బ్లాడర్‌కు ఔషధ పరిశ్రమతో పాటు శస్త్రచికిత్సల్లో ఉపయోగించే ప్రత్యేక దారాల తయారీలో అధిక డిమాండ్ ఉంటుంది. అందుకే ఈ చేపలకు మార్కెట్‌లో భారీ ధర లభిస్తుంది.

25 కిలోల బరువున్న చేప రూ.2 లక్షలకు అమ్ముడవడంతో కిలో ధర సుమారు రూ.8 వేలుగా నమోదైంది. అరుదుగా లభించే ఈ చేప మత్స్యకారుల అదృష్టాన్ని మార్చిందని స్థానికులు చెబుతున్నారు.