BREAKING
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

​రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శంకర్ కుటుంబానికి రూ.70 వేల ఆర్థిక సాయం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 May, 2026 - 12:21 PM
75 వీక్షణలు

​కాంగ్రెస్ నాయకులు, లారీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో బాధితులకు అండ

మంచిర్యాల: నస్పూర్ తీగలపహాడ్ గోదాం వద్ద ధాన్యం లోడుతో వచ్చిన వాహనంపై శనివారం రాత్రి నిద్రిస్తూ, ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందిన గుడిహత్నూర్ వాసి శంకర్ కుటుంబానికి రూ.70 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ ప్రమాద ఘటనపై మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా, ఆయన ఆదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్ నాయకులు మృతుని కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు; అదేవిధంగా మంచిర్యాల, శ్రీరాంపూర్ లారీ అసోసియేషన్ల తరపున మానవత్వంతో మరో రూ.20 వేల సహాయాన్ని అందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు