BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

రోడ్లు, పార్కుల స్థలాలకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తించదు: తెలంగాణ హైకోర్టు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:38 PM
39 వీక్షణలు

హైదరాబాద్, జూన్ 23:

లేఔట్లలో రోడ్లు, పార్కులు, ప్రజావసరాల కోసం కేటాయించిన భూములకు లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) వర్తించదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

గిఫ్ట్ డీడ్ ద్వారా మున్సిపల్ సంస్థలకు అప్పగించిన స్థలాలు తిరిగి డెవలపర్లు లేదా వ్యక్తుల అధీనంలోకి రావని, అలాంటి భూములకు ఎల్‌ఆర్‌ఎస్‌ మంజూరు చేయడం చట్టబద్ధం కాదని న్యాయస్థానం పేర్కొంది.

అయితే, మున్సిపల్ అధికారుల లేఖ ఆధారంగా మాత్రమే ఇప్పటికే జరిగిన భూమి రిజిస్ట్రేషన్‌ను ఏకపక్షంగా రద్దు చేయడం సరైన విధానం కాదని హైకోర్టు అభిప్రాయపడింది.

రిజిస్ట్రేషన్ రద్దు చేయాలంటే ఇరుపక్షాల సమ్మతి లేదా సంబంధిత కోర్టు ఆదేశాలు తప్పనిసరిగా ఉండాలని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

ఈ తీర్పు లేఔట్లలో ప్రజావసరాల కోసం కేటాయించిన భూముల పరిరక్షణకు కీలకంగా మారనుంది.