BREAKING
రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు
www.ntodaynews.com

సాంఘిక సంక్షేమ బాలుర గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 24న స్పాట్ కౌన్సిలింగ్

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 10:34 PM
25 వీక్షణలు

సాంఘిక సంక్షేమ బాలుర గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 24న స్పాట్ కౌన్సిలింగ్

ఖమ్మం జిల్లా ముదిగొండ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులంలో ఈ విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం, 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రత్యేక స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ తేజావత్ రాములు తెలిపారు.

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, తిరుమలాయపాలెం, ముదిగొండ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులాల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఈనెల 24వ తేదీ సోమవారం ఖమ్మం నగరంలోని బొమ్మ కాలేజీ (ఈనాడు కార్యాలయం వెనుక, పుట్టకోట రోడ్డు)లో ఉన్న తిరుమలాయపాలెం బాలుర గురుకులంలో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

సీట్లు పొందాలనుకునే విద్యార్థులు ఉదయం 10 గంటలకు జరిగే కౌన్సిలింగ్‌కు హాజరై కులం, ఆదాయం, స్టడీ తదితర అందుబాటులో ఉన్న ధ్రువపత్రాలను తీసుకురావాలని సూచించారు.

మరిన్ని వివరాలకు 79950100608 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని ప్రిన్సిపల్ తెలిపారు.