www.ntodaynews.com
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
బీబీ నగర్
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత
బీబీనగర్ మండల కేంద్రానికి చెందిన సుక్క వంశీ ప్రమాదం జరగగా , హాస్పిటల్ ఖర్చుల కింద చాల పైసలు ఖర్చు అవ్వగా ,వారు అట్టి ఖర్చును సీ ఎం రిలీఫ్ ఫండు కింద దరకాస్తు చేసుకోగా వారికి 38,000/ రూపాయల సహయం మంజూరైనది ..అట్టి చెక్కును కాంగ్రెస్ పార్టి రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి ,స్థానిక సర్పంచి పంజాల శ్రీనివాస్ గౌడ్ లబ్ధిదారునికే అందించడం జరిగింది ..ఈ కార్యక్రమంలో మాజి ఎంపిటీసీ గోలి నరేందర్ రెడ్డి ,ఉపసర్పంచి గోలి నరసింహ రెడ్డి ,వార్దు సబ్యులు సోమ శివ కుమార్ ,రొడ్డ శ్రీనివాస్ ,రాగీర్ శ్యామ్ ,కట్ట ప్రభాకర్, బాబా, పొట్ట శరత్ ,విశ్వం ,తదితరులు పాల్గోన్నారు