BREAKING
పౌర్ణమి సందర్భంగా శ్రీశైల దేవస్థానం గిరిప్రదక్షిణ కార్యక్రమం నంద్యాల పెన్షన్ పండుగ కార్యక్రమం లో TDP జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలిమినేడు ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు పుంగనూరు గూడూరు పల్లి వద్దగల టిడ్కో వాసుల కన్నీటి కథ మే డే శుభాకాంక్షలు..... ​మంచిర్యాలలో ‘దివాకర్ అన్న పెరుగన్నం’ కేంద్రం ప్రారంభం దెందులూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ.. ఏలూరు లో 104వ మేడే – కార్మిక హక్కుల రక్షణకు ఐక్య ఉద్యమ పిలుపు లక్షల ఫీజులకు చెక్ పెట్టిన గవర్నమెంట్ స్కూల్! విస్సన్నపేటలో మేడే సందడి – ఐక్యంగా భారీ ర్యాలీ నిర్వహించిన HMC వర్కర్స్ యూనియన్ పౌర్ణమి సందర్భంగా శ్రీశైల దేవస్థానం గిరిప్రదక్షిణ కార్యక్రమం నంద్యాల పెన్షన్ పండుగ కార్యక్రమం లో TDP జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలిమినేడు ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు పుంగనూరు గూడూరు పల్లి వద్దగల టిడ్కో వాసుల కన్నీటి కథ మే డే శుభాకాంక్షలు..... ​మంచిర్యాలలో ‘దివాకర్ అన్న పెరుగన్నం’ కేంద్రం ప్రారంభం దెందులూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ.. ఏలూరు లో 104వ మేడే – కార్మిక హక్కుల రక్షణకు ఐక్య ఉద్యమ పిలుపు లక్షల ఫీజులకు చెక్ పెట్టిన గవర్నమెంట్ స్కూల్! విస్సన్నపేటలో మేడే సందడి – ఐక్యంగా భారీ ర్యాలీ నిర్వహించిన HMC వర్కర్స్ యూనియన్
www.ntodaynews.com

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
28 Apr, 2026 - 09:35 PM
91 వీక్షణలు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

బీబీనగర్ మండల కేంద్రానికి చెందిన సుక్క వంశీ ప్రమాదం జరగగా , హాస్పిటల్ ఖర్చుల కింద చాల పైసలు ఖర్చు అవ్వగా ,వారు అట్టి ఖర్చును సీ ఎం రిలీఫ్ ఫండు కింద దరకాస్తు చేసుకోగా వారికి 38,000/ రూపాయల సహయం మంజూరైనది ..అట్టి చెక్కును కాంగ్రెస్ పార్టి రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి ,స్థానిక సర్పంచి పంజాల శ్రీనివాస్ గౌడ్ లబ్ధిదారునికే అందించడం జరిగింది ..ఈ కార్యక్రమంలో మాజి ఎంపిటీసీ గోలి నరేందర్ రెడ్డి ,ఉపసర్పంచి గోలి నరసింహ రెడ్డి ,వార్దు సబ్యులు సోమ శివ కుమార్ ,రొడ్డ శ్రీనివాస్ ,రాగీర్ శ్యామ్ ,కట్ట ప్రభాకర్, బాబా, పొట్ట శరత్ ,విశ్వం ,తదితరులు పాల్గోన్నారు