www.ntodaynews.com
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత.
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
బీబీ నగర్
సీఎం సహాయనిధి పేదల పాలిట పెన్నిధి ఎమ్మెల్యే కుంభం.గూడూరు గ్రామానికి చెందిన మంద.ముత్తయ్య గారి అత్యవసర శస్త్ర చికిత్సల నిమిత్తం 2,50,000/- రూపాయల సీఎం సహాయ నిధిని అందించిన భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో సర్పంచ్ బింగి అలివేలు,మంగ శ్రీనివాస్.ఉప సర్పంచ్ జానా సత్యనారాయణ, గ్రామ శాఖ అధ్యక్షులు పాలకూరి శ్రీనివాస్ గౌడ్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు బద్ధం వాస్తవ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారుడు మంద ముత్తయ్య మాట్లాడుతూ ఆపదలో ఆదుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి కి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కి కాంగ్రెస్ ప్రభుత్వానికి, గూడూరు కాంగ్రెస్ పార్టీ పెద్దమనుషులకు కృతజ్ఞతలు తెలియజేశారు.