BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ.

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
27 May, 2026 - 08:35 AM
111 వీక్షణలు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ..... నక్కపల్లి మండలం గొడిచెర్ల గ్రామంలో తీవ్ర అనారోగ్యతో బాధపడుతున్న వి. సుబ్బలక్ష్మి బాధితురాలికి సీఎం రిలీఫ్ ఫండ్ రు . 49 వేలు పత్రాలును టీడీపి జిల్లా ప్రతినిది నానేపల్లి రాఘవులు. మాజీ వైస్ ఎంపీపీ వైబోయిన రమణ, జనసేన మండల ఉపాధ్యక్షుడు నల్లల రత్నాజీ మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కరణం రాఘవ, నల్లల నారాయణరావు, గెడ్డమూరి రమణ, గాంధీ, చరణ్, రవి, రాజేశ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.