BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

సింగరేణి ఇక బొగ్గుకే పరిమితం కాదు..

తెలంగాణ
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
28 Aug, 2026 - 02:50 PM
9 వీక్షణలు

సింగరేణి ఇక బొగ్గుకే పరిమితం కాదు.. 

సింగరేణిని బొగ్గు గనులకే పరిమితం చేయకుండా కీలక, వ్యూహాత్మక ఖనిజాల రంగంలో విస్తరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. కర్ణాటకలోని దేవదుర్గ్ బంగారం, రాగి ఖనిజ బ్లాక్ అన్వేషణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. గురువారం దేవదుర్గ్ను

అధికారులతో కలిసి సందర్శించనున్నట్లు తెలిపారు.

దేశ, అంతర్జాతీయ ఖనిజ వేలాల్లో సింగరేణి చురుగ్గా పాల్గొనాలని, రాగి, గ్రాఫైట్, లిథియం, కోబాల్ట్ పాటు వానాడియం, టైటానియం వంటి ఖనిజాలపై దృష్టి సారించాలని ఆదేశించారు.