www.ntodaynews.com
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
చౌటుప్పల్
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన మరియు ఆర్డీఓ కి వినతిపత్రం
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ లో బస్టాండ్ ఎదురుగా పిల్లర్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని, తాత్కాలిక రోడ్డు దాటే విధంగా ఏర్పాటు చేయాలని, చెరువు అలుగునీరు ప్లై ఓవర్ రెండవ వైపు ఉన్న అండర్ డ్రైనేజీలకు పైప్ లైన్ నిర్మాణం చేయాలని, నిరసన, ఆర్డిఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.