BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

సల్ల చిన్న రామచంద్రం మృతి పట్ల సానుభూతి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట / బీబీనగర్
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
06 Apr, 2026 - 06:51 PM
67 వీక్షణలు

సల్ల చిన్న రామచంద్రం మృతి పట్ల సానుభూతి – కుటుంబానికి రూ. 5000 ఆర్థిక సాయం

సల్ల చిన్న రామచంద్రం అనారోగ్యంతో మృతి చెందడం పట్ల గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రూ. 5000 ఆర్థిక సాయం అందించారు.

ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ , పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్ , ఉప సర్పంచ్ మోటె  రమేష్ , సీనియర్ నాయకులు జినుకుల ప్రభాకర్ , ఎండి నాసర్ , బొడ్డు సురేందర్రావు , జెల్లా వెంకటేశం , కోట సుధాకర్ , బుర్రి రవీందర్ , ఊరే శేఖర్ , వార్డు సభ్యులు రామస్వామి , గొరిగే శేఖర్ , ఎండి రిజ్వాన్, ఘట్కే నవీన్ తదితరులు పాల్గొన్నారు