BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

సంక్షేమ విప్లవాన్ని ప్రతిగడపకు

ఆంధ్రప్రదేశ్
Reporter
ఈడూరి డేవిడ్ గోపాలపురం నియోజకవర్గ ప్రతినిధి
20 Aug, 2026 - 08:32 AM
15 వీక్షణలు

సంక్షేమ విప్లవాన్ని ప్రతిగడపకు

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం

పల్లంట్ల గ్రామంలొ గౌరవ ఎమ్మెల్యే శ్రీ మద్దిపాటి వెంకటరాజు  ఆదేశాలు ప్రకారం శ్రీ కొయ్యలమూడి చినబాబు  శ్రీమతి సుధారాణి  నాయకత్వంలో, రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన అందించిన భరోసాను, సంక్షేమ విప్లవాన్ని ప్రతి గడపకూ చేరవేస్తూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన "ఇంటింటికీ తెలుగుదేశం - రెండు ఏళ్ల నమ్మకం” కార్యక్రమం గ్రామంలో సమర్దవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆచంట శ్రీరాం ప్రసాద్ తాళ్ళురి శ్రీనివాస్ చింతల దాస్ ఈడ్పుగంటి ప్రసాద్  మందపాటి సత్యనారాయణ తీగిరెడ్డి శ్రీనివాస్ బొల్లం శ్రీను తదితరులు పాల్గొన్నారు.