www.ntodaynews.com
సంక్షేమ విప్లవాన్ని ప్రతిగడపకు
ఆంధ్రప్రదేశ్
సంక్షేమ విప్లవాన్ని ప్రతిగడపకు
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం
పల్లంట్ల గ్రామంలొ గౌరవ ఎమ్మెల్యే శ్రీ మద్దిపాటి వెంకటరాజు ఆదేశాలు ప్రకారం శ్రీ కొయ్యలమూడి చినబాబు శ్రీమతి సుధారాణి నాయకత్వంలో, రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన అందించిన భరోసాను, సంక్షేమ విప్లవాన్ని ప్రతి గడపకూ చేరవేస్తూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన "ఇంటింటికీ తెలుగుదేశం - రెండు ఏళ్ల నమ్మకం” కార్యక్రమం గ్రామంలో సమర్దవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆచంట శ్రీరాం ప్రసాద్ తాళ్ళురి శ్రీనివాస్ చింతల దాస్ ఈడ్పుగంటి ప్రసాద్ మందపాటి సత్యనారాయణ తీగిరెడ్డి శ్రీనివాస్ బొల్లం శ్రీను తదితరులు పాల్గొన్నారు.