BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన పూర్వ విద్యార్థులు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
06 Apr, 2026 - 07:18 AM
391 వీక్షణలు

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన పూర్వ విద్యార్థులు

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  1997-98వ సంవత్సరానికి చెందిన 10వ తరగతి చదువుకున్న తోటి  మిత్రుడు  పెద్ద పర్వతాపూర్ గ్రామానికి చెందిన బొడిగ ప్రభాకర్ అనారోగ్యంతో బాధపడుతూ కొద్ది రోజుల క్రితం మృతి చెందగా విషయం తెలుసుకున్న తోటి పూర్వ విద్యార్థులు ఆ కుటుంబానికి పరామర్శించి మనోధర్యాన్ని చెప్పి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద పర్వతాపూర్ గ్రామ సర్పంచ్ ఈగల సంతోష బాల్ రాజు,ఉప సర్పంచ్ జింక నరేందర్, మిత్రులు శ్రీశైలం, గూదె బీరు మల్లయ్య, బండి శ్రీనివాస్, బాలరాజు, ఉట్ల రాజు, దాసరి నరేందర్ రెడ్డి, అశోక్, నరేష్, ప్రసాద్, లక్ష్మణ్, బిట్టు నారాయణ, బాసారం బాలయ్య, గూదే యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.