BREAKING
అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి
www.ntodaynews.com

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన పూర్వ విద్యార్థులు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
06 Apr, 2026 - 07:18 AM
330 వీక్షణలు

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన పూర్వ విద్యార్థులు

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  1997-98వ సంవత్సరానికి చెందిన 10వ తరగతి చదువుకున్న తోటి  మిత్రుడు  పెద్ద పర్వతాపూర్ గ్రామానికి చెందిన బొడిగ ప్రభాకర్ అనారోగ్యంతో బాధపడుతూ కొద్ది రోజుల క్రితం మృతి చెందగా విషయం తెలుసుకున్న తోటి పూర్వ విద్యార్థులు ఆ కుటుంబానికి పరామర్శించి మనోధర్యాన్ని చెప్పి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద పర్వతాపూర్ గ్రామ సర్పంచ్ ఈగల సంతోష బాల్ రాజు,ఉప సర్పంచ్ జింక నరేందర్, మిత్రులు శ్రీశైలం, గూదె బీరు మల్లయ్య, బండి శ్రీనివాస్, బాలరాజు, ఉట్ల రాజు, దాసరి నరేందర్ రెడ్డి, అశోక్, నరేష్, ప్రసాద్, లక్ష్మణ్, బిట్టు నారాయణ, బాసారం బాలయ్య, గూదే యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.