BREAKING
జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
www.ntodaynews.com

అనంత స్వర్ణగిరిలో శ్రీపట్టాభి సీతారామచంద్రస్వామి ద్వితీయ వార్షికోత్సవం

తెలంగాణ
21 Jun, 2025 - 08:12 AM
93 వీక్షణలు
అనంత స్వర్ణగిరిలో.. శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ద్వితీయ వార్షికోత్సవం NTODAY NEWS: రిపోర్టర్ కూనూరు మధు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామ మరియు తుమ్మలగూడెం, మాండ్ర గ్రామాల పరిధిలో ఉన్న అనంత స్వర్ణ గిరి శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి కళ్యాణ ద్వితీయ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు చండీ ఉపాసకులు కోటి దీపోత్సవ ప్రధాన పురోహితులు బ్రహ్మశ్రీ రేవల్లి రాజు శర్మ శ్రీరామదాసు సేవాసమితి అధ్యక్షులు ఉండ్రా లింగారెడ్డి బాగ్యమ్మ గార్ల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో వేద పండితుల మద్య సన్నాయి మరియు హనుమాన్ భజన భక్త బృందంచే సంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు మూడు రోజుల పాటు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని.ఆదివారం రోజున ఉదయం నుండి మాహా సుదర్శన హోమం, పూర్ణాహుతి బలిహరణ, మంగళ శాసనములు తోపాటు విష్ణు సహస్రనామాలు, స్తోత్ర పారాయణం, ఉత్సవ ప్రధాన హోమం, పూర్ణాహుతి విన్నపాలు, మంగళ శాసనములు లాంటివి జరుగుతాయి అధిక సంఖ్యలో విచ్చేసిన జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు ఉత్తరపల్లి నరసింహచార్యులు, మనీ, యాట వెంకన్న, వర్రే నరసింహ, సామజిక కార్యకర్త వేముల సైదులు, కొనతం కృష్ణారెడ్డి, యనాల నర్సి రెడ్డీ, దంతూరి లింగయ్య, సత్తయ్య, నల్ల ప్రకాశ్ రెడ్డి, నర్శి రెడ్డీ, తదితరుల మహిళలు అధిక  పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube