BREAKING
జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
www.ntodaynews.com

విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సేవా సప్తాహం కార్యక్రమం

తెలంగాణ
19 Jun, 2025 - 08:12 PM
168 వీక్షణలు
విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సేవా సప్తాహం కార్యక్రమం NTODAY NEWS యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో సేవా సప్తాహం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాలలో మొక్కలను నాటడం ఈ సందర్భంగా బజరంగ్దళ్ నాయకులు మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడంలో బజరంగ్దళ్ ఎప్పుడు ముందుంటుందని, గో సంరక్షణ ముఖ్య ద్యేయంగా పనిచేస్తున్నామని, మొక్కలు నాటడం వల్ల ప్రకృతినీ కాలుష్యం నుండి కాపాడవచ్చు అని తెలియజేశారు. అంతేకాకుండా చౌటుప్పల్ ప్రాంతంలో రసాయన పరిశ్రమల ద్వారా కాలుష్యం ఎక్కువ అవుతుందని, వీటిని నివారించడానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని బజరంగ్దళ్ కార్యకర్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో బజరంగ్ దళ్ జిల్లా సహా సంయోజక్ గోగు రవి మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త కూడా వృక్ష సంపదను కాపాడాలని, మొక్కలు నాటడం అనేది పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఒక ముఖ్యమైన కార్యక్రమం. అంతేకాకుండా, ఇవి భూమిని సారవంతం చేస్తాయి మరియు వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి. కాబట్టి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించడం అలవాటు చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా సహా సంయోజక్ గోగు రవి, బాలాజీ దేవాలయ కమిటీ సంతోష్ పంతులు, ఊదరి శ్యామ్, తూర్పునూరి నరసింహ, ,చెవ్వ గోని మహేష్ మరియు పాక చిరంజీవి,రవి గౌడ్ వివేక్,యువరాజు, హేమంత్,ఉదయ్, అఖిల్, నరేష్, బజరంగ్ దళ్ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube