BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సేవా సప్తాహం కార్యక్రమం

తెలంగాణ
19 Jun, 2025 - 08:12 PM
298 వీక్షణలు
విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సేవా సప్తాహం కార్యక్రమం NTODAY NEWS యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో సేవా సప్తాహం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాలలో మొక్కలను నాటడం ఈ సందర్భంగా బజరంగ్దళ్ నాయకులు మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడంలో బజరంగ్దళ్ ఎప్పుడు ముందుంటుందని, గో సంరక్షణ ముఖ్య ద్యేయంగా పనిచేస్తున్నామని, మొక్కలు నాటడం వల్ల ప్రకృతినీ కాలుష్యం నుండి కాపాడవచ్చు అని తెలియజేశారు. అంతేకాకుండా చౌటుప్పల్ ప్రాంతంలో రసాయన పరిశ్రమల ద్వారా కాలుష్యం ఎక్కువ అవుతుందని, వీటిని నివారించడానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని బజరంగ్దళ్ కార్యకర్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో బజరంగ్ దళ్ జిల్లా సహా సంయోజక్ గోగు రవి మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త కూడా వృక్ష సంపదను కాపాడాలని, మొక్కలు నాటడం అనేది పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఒక ముఖ్యమైన కార్యక్రమం. అంతేకాకుండా, ఇవి భూమిని సారవంతం చేస్తాయి మరియు వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి. కాబట్టి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించడం అలవాటు చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా సహా సంయోజక్ గోగు రవి, బాలాజీ దేవాలయ కమిటీ సంతోష్ పంతులు, ఊదరి శ్యామ్, తూర్పునూరి నరసింహ, ,చెవ్వ గోని మహేష్ మరియు పాక చిరంజీవి,రవి గౌడ్ వివేక్,యువరాజు, హేమంత్,ఉదయ్, అఖిల్, నరేష్, బజరంగ్ దళ్ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube