www.ntodaynews.com
షాంఘై సమ్మిట్ కు మోదీ..
జాతీయం
షాంఘై సమ్మిట్ కు మోదీ..
ప్రధాని మోదీ రేపటి నుంచి 4 రోజులపాటు విదేశాల్లో పర్యటించనున్నారు. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షావ్కత్ ఆహ్వానం మేరకు రేపు, ఎల్లుండి ఆ దేశ రాజధాని తాష్కెంట్ను సందర్శించనున్నారు. ఈ నెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరిగే 26వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్కు హాజరవుతారు. ఇందులో చైనా, రష్యా దేశాధినేతలు జిన్ పింగ్, పుతిన్ కూడా పాల్గొననున్నారు.