BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

షాంఘై సమ్మిట్ కు మోదీ..

జాతీయం
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
28 Aug, 2026 - 02:50 PM
8 వీక్షణలు

షాంఘై సమ్మిట్ కు మోదీ..

ప్రధాని మోదీ రేపటి నుంచి 4 రోజులపాటు విదేశాల్లో పర్యటించనున్నారు. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షావ్కత్ ఆహ్వానం మేరకు రేపు, ఎల్లుండి ఆ దేశ రాజధాని తాష్కెంట్ను సందర్శించనున్నారు. ఈ నెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరిగే 26వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్కు హాజరవుతారు. ఇందులో చైనా, రష్యా దేశాధినేతలు జిన్ పింగ్, పుతిన్ కూడా పాల్గొననున్నారు.