BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

దేశంలో ఉల్లి కొరత లేదు.. కిలో రూ.35కే ఉల్లిపాయలు విక్రయం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 02:36 PM
35 వీక్షణలు

సబ్సిడీ ధరలతో ఉల్లి అమ్మకాలు ప్రారంభించిన కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో ఉల్లిపాయల కొరత లేదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. వినియోగదారులకు తక్కువ ధరకు ఉల్లిపాయలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ విక్రయాలను ప్రారంభించింది.

కిలో ఉల్లిని రూ.35కే అందుబాటులోకి తీసుకొచ్చింది. నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, కేంద్రీయ భండార్‌ల ద్వారా ఉల్లి విక్రయాలు చేపడుతున్నారు. తొలిదశలో ఢిల్లీలో మొబైల్ వ్యాన్ల ద్వారా 40 ప్రాంతాల్లో ఉల్లిని విక్రయిస్తున్నారు.

ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రేషన్ దుకాణాల ద్వారా కూడా ఉల్లిని అందుబాటులోకి తీసుకురావడంపై కేంద్రం చర్చలు జరుపుతోంది. మార్కెట్‌లో ధరల నియంత్రణ, వినియోగదారులపై భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.