BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

అసెంబ్లీలో సీఎం సీటు వదిలి మంత్రుల మధ్య కూర్చున్న విజయ్....

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 01:13 PM
35 వీక్షణలు

అసెంబ్లీలో సీఎం సీటు వదిలి మంత్రుల మధ్య కూర్చున్న విజయ్.. వైరల్‌గా మారిన తీరు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన తనకు కేటాయించిన ముఖ్యమంత్రి సీటును వదిలి మంత్రుల మధ్య కూర్చున్నారు.

చర్చలు జరుగుతున్న సమయంలో మంత్రుల మధ్య నుంచే పాల్గొన్న విజయ్ తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యమంత్రి పదవి ప్రత్యేకమైనదే అయినా తాను కూడా మంత్రివర్గంలో భాగమేనన్న సందేశం ఇవ్వడానికే విజయ్ ఇలా వ్యవహరించారని టీవీకే వర్గాలు చెబుతున్నాయి.

సాధారణంగా ముఖ్యమంత్రి స్థానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. అయితే విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రస్తుతం విజయ్ ఏ కార్యక్రమం చేసినా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతోంది.