BREAKING
ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ..... గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి బోనాల జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ..... గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి బోనాల జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం
www.ntodaynews.com

శ్రీ బోయకొండ గంగమ్మను దర్శించుకున్న కర్ణాటక హైకోర్టు జడ్జి...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
09 Aug, 2026 - 08:48 PM
10 వీక్షణలు

శ్రీ బోయకొండ గంగమ్మను దర్శించుకున్న కర్ణాటక హైకోర్టు జడ్జి...

అన్నమయ్య జిల్లా.

చౌడేపల్లి.

జస్టిస్ రాశిరెడ్డికి ఘన స్వాగతం – దుశ్శాలువతో సత్కరించిన ఆలయ అధికారులు

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లిలో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానాన్ని కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ రాశిరెడ్డి దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు జస్టిస్ రాశిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న ఆమెకు ఆలయ ఈఓ, ఉపకమిషనర్ ఏకాంబరం దుశ్శాలువతో సత్కరించారు.

అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఆమెకు ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాధాన్యత తదితర వివరాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పుంగనూరు పట్టణ అధ్యక్షులు జగదీష్ రాజు పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు జస్టిస్ రాశిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.