BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

శ్రీ శ్రీ అది గురువు శంకరాచార్యులు జయంతి ప్రత్యేక పూజలు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Apr, 2026 - 09:01 AM
88 వీక్షణలు

శ్రీ శ్రీ అది గురువు శంకరాచార్యులు జయంతి ప్రత్యేక పూజలు..

పుంగనూరు పట్టణ సమీపంలోని పుంగనూరు - పలమనేరు బైపాస్ రోడ్డు ప్రసన్న పార్వతి సమెత సోమేశ్వర స్వామి ఆలయం లోని జగద్గురువు శ్రీశ్రీ ఆది శంకరాచార్యుల మఠం నందు ప్రధాన అర్చకులు శంకర్ శర్మ బ్రాహ్మణ సంఘం హైందవ బంధువుల ఆధ్వర్యంలో స్వామి వారికీ వేద మంత్రాలతో బ్రాహ్మణ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం స్వామి వారి సమక్షంలో శాశ్రోత్తం గా మంత్ర ఉచ్చరనతో ఉపనయనాలు నిర్వహించడం జరిగింది.అనంతరం చిన్నారుల మంత్ర ఉచ్చరణ, గాన కోకిల హరిణి,తన భక్తి పాటలు ఆలపించి అందరిని ఆకట్టుకుంది.బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.