BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

శ్రీ శ్రీ అది గురువు శంకరాచార్యులు జయంతి ప్రత్యేక పూజలు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Apr, 2026 - 09:01 AM
41 వీక్షణలు

శ్రీ శ్రీ అది గురువు శంకరాచార్యులు జయంతి ప్రత్యేక పూజలు..

పుంగనూరు పట్టణ సమీపంలోని పుంగనూరు - పలమనేరు బైపాస్ రోడ్డు ప్రసన్న పార్వతి సమెత సోమేశ్వర స్వామి ఆలయం లోని జగద్గురువు శ్రీశ్రీ ఆది శంకరాచార్యుల మఠం నందు ప్రధాన అర్చకులు శంకర్ శర్మ బ్రాహ్మణ సంఘం హైందవ బంధువుల ఆధ్వర్యంలో స్వామి వారికీ వేద మంత్రాలతో బ్రాహ్మణ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం స్వామి వారి సమక్షంలో శాశ్రోత్తం గా మంత్ర ఉచ్చరనతో ఉపనయనాలు నిర్వహించడం జరిగింది.అనంతరం చిన్నారుల మంత్ర ఉచ్చరణ, గాన కోకిల హరిణి,తన భక్తి పాటలు ఆలపించి అందరిని ఆకట్టుకుంది.బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.