www.ntodaynews.com
శ్రీ శ్రీ అది గురువు శంకరాచార్యులు జయంతి ప్రత్యేక పూజలు..
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
శ్రీ శ్రీ అది గురువు శంకరాచార్యులు జయంతి ప్రత్యేక పూజలు..
పుంగనూరు పట్టణ సమీపంలోని పుంగనూరు - పలమనేరు బైపాస్ రోడ్డు ప్రసన్న పార్వతి సమెత సోమేశ్వర స్వామి ఆలయం లోని జగద్గురువు శ్రీశ్రీ ఆది శంకరాచార్యుల మఠం నందు ప్రధాన అర్చకులు శంకర్ శర్మ బ్రాహ్మణ సంఘం హైందవ బంధువుల ఆధ్వర్యంలో స్వామి వారికీ వేద మంత్రాలతో బ్రాహ్మణ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం స్వామి వారి సమక్షంలో శాశ్రోత్తం గా మంత్ర ఉచ్చరనతో ఉపనయనాలు నిర్వహించడం జరిగింది.అనంతరం చిన్నారుల మంత్ర ఉచ్చరణ, గాన కోకిల హరిణి,తన భక్తి పాటలు ఆలపించి అందరిని ఆకట్టుకుంది.బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.