BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

శ్రీశైలం పారిశుధ్య కార్మికుల 68 మంది సమస్యలను పరిష్కరించండి

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
18 Apr, 2026 - 03:13 PM
30 వీక్షణలు

శ్రీశైలం పారిశుధ్య కార్మికుల 68 మంది సమస్యలను పరిష్కరించండి.- అంతిరెడ్డి అరవిందరెడ్డి 

 1).శ్రీశైలం టెంపుల్ పారిశుద్ధ కార్మికులు 64 మంది సంబంధించిన విషయం ఢిల్లీ పెద్దల దృష్టికి చేరింది.

2). 64 మంది పరిశుద్ధ కార్మికుల భద్రతా విషయమై పలు విషయాలు భారతప్రధానమంత్రి కి లేఖ.

3). శ్రీశైలం ఔట్సోర్సింగ్ పారిశుద్ధ కార్మికులకు రక్షణ కోసం కావలసిన సౌకర్యాలతో పాటు ప్రతి ఒక్కరికి కుటుంబ భద్రత ఇన్సూరెన్స్ ఉండాలని, నెలలో ఒకరోజు వారందరికీ స్పర్శ దర్శనం కలిగించాలని నేషనల్ మానవాక్కుల కమిషన్ ని కోరడం జరిగింది.

4). శ్రీశైల మహా క్షేత్రంలో ఔట్సోర్సింగ్ మరియు కాంటాక్ట్ ఉద్యోగులకు అధికారికంగా దేవస్థానం గుర్తింపు కార్డు, PF మరియు వారి సర్వీస్ అనుసరించి జీతభత్యాలను పెంచాలని, నేషనల్ లేబర్ మినిస్టర్ కి లేఖ పంపడం జరిగింది.


 శ్రీశైల మహా క్షేత్రంలో క్షేత్ర భద్రతా శుద్ధి ఫోర్త్ క్లాస్ ఉద్యోగులకు అన్ని రకాలుగా వివిధ విధాలుగా నష్టపోతున్నారు. వారి వారి ఏజెన్సీల వారీగా పని చేస్తున్నారు. వారి వారి ఏజెన్సీలని రద్దుచేసి పద్మావతి ఏజెన్సీలో పని చేయమని దేవదాయ శాఖ కమిషనర్ ప్రవర్తిస్తున్న తీరు బాగాలేదని ఖండిస్తున్నాము. ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు చేస్తున్న శ్రమను గుర్తించి వారికి భద్రతా విషయంపై చేతి బ్లౌజులు, కాళ్ళకి లబ్బరి సాక్సులు, మాస్కులు, సబ్బులు, వారు పనిలో ఉపయోగిస్తున్న ప్రతి వస్తువులు అనుకూలంగా వారికి అప్పజెప్పుపి, వారు చేసే పారిశుద్ధ శ్రమ కార్యక్రమంలో ఏదైనా అంటువ్యాధి సోకినట్లయితే అట్టి పారిశుద్ధ కార్మికులకు ఫోర్త్ క్లాస్ ఉద్యోగులకు కుటుంబ రక్షణ కోసం ఇన్సూరెన్స్ కూడా కల్పించాలని దేవాదాయ కమిషనర్ కి చెప్పగలరని ఢిల్లీలోని పలు పెద్దలు భారత ప్రధాన మంత్రివర్యులు నరేంద్ర మోడీ జీ  దృష్టికి, లేబర్ కమిషనర్ వారి దృష్టికి, జాతీయ లేబర్ మినిస్టర్  దృష్టికి, వీరందరూ ఎస్సీలు అవడంతో నేషనల్ ఎస్సీ కమిషనర్  దృష్టికి కూడా కాపీ పంపించడం జరిగింది. అదేవిధంగా వారి బతుకుపై దెబ్బ కొడుతున్నటువంటి దేవా పెద్దల విషయం పట్ల పూర్తి విషయాన్ని వివరిస్తూ.. వారికి నిలుపుదల చేసిన 8 నెల జీతభత్యాన్ని వెంటనే అందించాలని, పూర్తి విషయాల పట్ల నేషనల్ హ్యూమన్ రైట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి పూర్తి విషయం పట్ల వినతి పత్రము అందజేయడం జరిగింది. ప్రతినెల ఒక రోజు వీరందరికీ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కి స్పర్శ దర్శనం కల్పించాలని కూడా తెలియజేయడం జరిగింది.


 ఇట్లు

 అంతిరెడ్డి అరవింద రెడ్డి,

 నరేంద్ర మోడీ విచార్ మంచ్ నేషనల్ సౌత్ జోన్ అధ్యక్షులు 

8686596596,

 శ్రీశైలం,నంద్యాల జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ -518101