BREAKING
కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు..
Date of Publish : 18 April 2026, 03:13 pm
Posted by : యామనూరి మల్లికార్జున

శ్రీశైలం పారిశుధ్య కార్మికుల 68 మంది సమస్యలను పరిష్కరించండి

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
18 Apr, 2026 - 03:13 PM
126 వీక్షణలు

శ్రీశైలం పారిశుధ్య కార్మికుల 68 మంది సమస్యలను పరిష్కరించండి.- అంతిరెడ్డి అరవిందరెడ్డి 

 1).శ్రీశైలం టెంపుల్ పారిశుద్ధ కార్మికులు 64 మంది సంబంధించిన విషయం ఢిల్లీ పెద్దల దృష్టికి చేరింది.

2). 64 మంది పరిశుద్ధ కార్మికుల భద్రతా విషయమై పలు విషయాలు భారతప్రధానమంత్రి కి లేఖ.

3). శ్రీశైలం ఔట్సోర్సింగ్ పారిశుద్ధ కార్మికులకు రక్షణ కోసం కావలసిన సౌకర్యాలతో పాటు ప్రతి ఒక్కరికి కుటుంబ భద్రత ఇన్సూరెన్స్ ఉండాలని, నెలలో ఒకరోజు వారందరికీ స్పర్శ దర్శనం కలిగించాలని నేషనల్ మానవాక్కుల కమిషన్ ని కోరడం జరిగింది.

4). శ్రీశైల మహా క్షేత్రంలో ఔట్సోర్సింగ్ మరియు కాంటాక్ట్ ఉద్యోగులకు అధికారికంగా దేవస్థానం గుర్తింపు కార్డు, PF మరియు వారి సర్వీస్ అనుసరించి జీతభత్యాలను పెంచాలని, నేషనల్ లేబర్ మినిస్టర్ కి లేఖ పంపడం జరిగింది.


 శ్రీశైల మహా క్షేత్రంలో క్షేత్ర భద్రతా శుద్ధి ఫోర్త్ క్లాస్ ఉద్యోగులకు అన్ని రకాలుగా వివిధ విధాలుగా నష్టపోతున్నారు. వారి వారి ఏజెన్సీల వారీగా పని చేస్తున్నారు. వారి వారి ఏజెన్సీలని రద్దుచేసి పద్మావతి ఏజెన్సీలో పని చేయమని దేవదాయ శాఖ కమిషనర్ ప్రవర్తిస్తున్న తీరు బాగాలేదని ఖండిస్తున్నాము. ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు చేస్తున్న శ్రమను గుర్తించి వారికి భద్రతా విషయంపై చేతి బ్లౌజులు, కాళ్ళకి లబ్బరి సాక్సులు, మాస్కులు, సబ్బులు, వారు పనిలో ఉపయోగిస్తున్న ప్రతి వస్తువులు అనుకూలంగా వారికి అప్పజెప్పుపి, వారు చేసే పారిశుద్ధ శ్రమ కార్యక్రమంలో ఏదైనా అంటువ్యాధి సోకినట్లయితే అట్టి పారిశుద్ధ కార్మికులకు ఫోర్త్ క్లాస్ ఉద్యోగులకు కుటుంబ రక్షణ కోసం ఇన్సూరెన్స్ కూడా కల్పించాలని దేవాదాయ కమిషనర్ కి చెప్పగలరని ఢిల్లీలోని పలు పెద్దలు భారత ప్రధాన మంత్రివర్యులు నరేంద్ర మోడీ జీ  దృష్టికి, లేబర్ కమిషనర్ వారి దృష్టికి, జాతీయ లేబర్ మినిస్టర్  దృష్టికి, వీరందరూ ఎస్సీలు అవడంతో నేషనల్ ఎస్సీ కమిషనర్  దృష్టికి కూడా కాపీ పంపించడం జరిగింది. అదేవిధంగా వారి బతుకుపై దెబ్బ కొడుతున్నటువంటి దేవా పెద్దల విషయం పట్ల పూర్తి విషయాన్ని వివరిస్తూ.. వారికి నిలుపుదల చేసిన 8 నెల జీతభత్యాన్ని వెంటనే అందించాలని, పూర్తి విషయాల పట్ల నేషనల్ హ్యూమన్ రైట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి పూర్తి విషయం పట్ల వినతి పత్రము అందజేయడం జరిగింది. ప్రతినెల ఒక రోజు వీరందరికీ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కి స్పర్శ దర్శనం కల్పించాలని కూడా తెలియజేయడం జరిగింది.


 ఇట్లు

 అంతిరెడ్డి అరవింద రెడ్డి,

 నరేంద్ర మోడీ విచార్ మంచ్ నేషనల్ సౌత్ జోన్ అధ్యక్షులు 

8686596596,

 శ్రీశైలం,నంద్యాల జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ -518101