BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

శ్రీ గుండు నాగప్ప స్వామి దేవస్థానం శ్రావణమాసం ప్రత్యేక పూజలు

తెలంగాణ
28 Jul, 2025 - 07:33 AM
434 వీక్షణలు
శ్రీ గుండు నాగప్ప స్వామి దేవస్థానం శ్రావణమాసం ప్రత్యేక పూజలు NTODAY NEWS: కూడేరు ఉరవకొండ నియోజకవర్గం అనంతపురం జిల్లా : నాగులచవితి సోమవారంతో ప్రారంభం కావడం వల్ల చుట్టుపక్కల గ్రామ ప్రజలు వచ్చి స్వామికి పాలు పోసి పూజలు చేయడం ప్రారంభించారు. ఈరోజు అశేష భక్తులు గుండు నాగప్ప స్వామి యొక్క పూజలో పాల్గొన్నారు , అదేవిధంగా ఈ నెలలో ప్రతి శనివారము ఆదివారము చుట్టుపక్కల గ్రామాల భక్తాదులు మరియు కర్ణాటక నుంచి కూడా వచ్చి స్వామికి పాలు పోసి పూజలు చేస్తారు అదేవిధంగా ప్రతి ఆదివారము స్వామికి భజన మరియు అన్నసంతర్పణ కార్యక్రమాలు జరుగుతాయి అందుకనే గుండు నాగ స్వామికి ప్రతి సంవత్సరం నాగుల చవితి కి ఉత్సవాలు (తేరు) జరపాలని ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు చేయాలని ,ఆలయ గోపురం నిర్మించాలని పెద్దలు నిర్ణయించడమైనది కావున భక్తులందరూ కూడా గుండు నాగప్ప స్వామి యొక్క దేవాలయం వాటి యొక్క ఉత్సవాలు నిరంతరంగా అభివృద్ధి జరగాలంటే అందరి భక్తులు నుండి విరాళాలు కోరడమైనది కావున ఈ మహా యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని హృదయపూర్వక కోరడమైనది. Follow us on Website Facebook Instagram YouTube