BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 07 September 2026, 04:55 pm
Posted by : బోధపల్లి వేణు

తొర్రూర్ మండలంలో BRS పార్టీ రాస్తారోక

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
07 Sep, 2026 - 04:55 PM
5 వీక్షణలు

పాలకుర్తి రిపోర్టర్ వేణు 

తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పై పోలీసులు జరిపిన దాడికి నిరసనగా మాజీమంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ గారు తొర్రురు మండల కేంద్రంలో రాస్తారోకో లో పాల్గొన్నారు.రేవంత్ రెడ్డి ఫోటో దగ్ధం.

నల్లని టీషర్టులతో వచ్చిన బీఆర్‌ఎస్‌ నాయకులపై దాడి చేయటం అమానుషం ఆనాడు పార్లమెంట్ లో రాహులు గాంధీ నల్ల చొక్కాలతో పోయినపుడు ఎటుపోయింది మీ తెలివి మీకో న్యాయం మాకో న్యాయమా

ప్రజాపాలన అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మహిళా శాసనసభ్యురాళ్ల గొంతు నులిమి, చీర లాగటం నీచమైన చర్య.అసెంబ్లీ సాక్షిగా పోలీసులు అమానుషంగా ప్రవర్తించటం బాధాకరం.

పోలీసులను అడ్డుపెట్టుకొని రాక్షస రాజ్యం నడుపుతున్న రేవంత్ రెడ్డి.