BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 07 September 2026, 04:57 pm
Posted by : భూబత్తుల చెన్నారావు

లంకసాగర్ లో రైస్ ఇండస్ట్రీని ప్రారంభించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
భూబత్తుల చెన్నారావు సత్తుపల్లి నియోజకవర్గం
07 Sep, 2026 - 04:57 PM
14 వీక్షణలు

సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం లంకసాగర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ విజయాగణపతి రైస్ ఇండస్ట్రీ ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా. తుమ్మల యుగంధర్ ప్రారంభించారు. రైస్ ఇండస్ట్రీస్ లో ఏర్పాటు చేసిన పూజ కార్యక్రమం లో పాల్గొని రైస్ ఇండస్ట్రీ యాజమాన్యం నికి తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో పరిశ్రమలు, వ్యాపార సంస్థలు ఏర్పాటు కావడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రైతులకు కూడ ప్రయోజనం చేకూరుతుంది అని పేర్కొన్నారు. అంతే కాకుండా తుమ్మల నాగేశ్వరావు గారు (నాన్నగారు )తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లోను, ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కీ శక్తి వంచన లేకుండా నిరంతరం శ్రామిస్తునరాని రైతు శ్రేయసే తమ అభిమాతమని అన్నారు 

ఈ కార్యక్రమం లో కల్లూరు AMC వైస్ చైర్మన్ రాజబోయిన కోటేశ్వరరావు, పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకులు, లంకసాగర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు