BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 04 March 2026, 09:48 am
Posted by : NTODAY NEWS OFFICIAL

వైభవంగా శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం

తెలంగాణ
04 Mar, 2026 - 09:48 AM
362 వీక్షణలు
గుళ్ళకోటలో వైభవంగా శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ఎడ్లబండ్ల పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు, PACS మాజీ చైర్మన్ మద్ధుల గోపాల్ రెడ్డి వెల్గటూర్ మండలంలోని గుళ్ళకోట గ్రామంలో జరిగిన శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు, PACS మాజీ చైర్మన్ మద్ధుల గోపాల్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జాతర సందర్భంగా నిర్వహించిన ఎడ్లబండ్ల పోటీలు గ్రామస్తులు మరియు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మద్ధుల గోపాల్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడలు మరియు సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి మల్లేశం, బీసగోని సత్యం, గొల్లపల్లి సత్యం, సత్యనారాయణ (గౌరీ), కందికట్ల రాజేష్, బెడ్డల ప్రవీణ్, బాలసాని మల్లేశం, ధర్శనాల నరేష్, కొడిపెల్లి శ్రీనివాస్, నీలం శ్రీనివాస్, మెరుగు నరేష్, గుమ్ముల వెంకటేష్, సింగతి వెంకటస్వామి తదితరులతో పాటు వెల్గటూర్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. #Velgatoor #Gullakota #VenugopalaSwamy #Rathotsavam #BullockCartRace #CongressLeaders #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube