BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

SSC–2026లో ప్రతిభ జ్యోతి… మైదుకూరు విద్యార్థిని ఘన విజయం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 07:32 PM
75 వీక్షణలు

SSC–2026లో ప్రతిభ జ్యోతి… మైదుకూరు విద్యార్థిని ఘన విజయం

SSC–2026 ఫలితాల్లో మైదుకూరు మండలం జడ్పీహెచ్ఎస్ శెట్టివారిపల్లెకు చెందిన విద్యార్థిని పసల వీర ఉదయశ్రీ 592 మార్కులు సాధించి అద్భుత ప్రతిభ కనబర్చింది. ఈ సందర్భంగా ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు

పాఠశాలలో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తూ గిరిజన తండాల సమస్యలపై తన గళాన్ని ధైర్యంగా వినిపించిన ఉదయశ్రీ, చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉన్న ప్రతిభావంతురాలిగా నిలిచింది.

పదవ తరగతి ఫలితాల్లో 592 మార్కులు సాధించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా ప్రైవేట్ విద్యా సంస్థలకు ఏమాత్రం తీసిపోరని ఆమె మరోసారి నిరూపించింది. ఆమె సాధించిన ఈ విజయం మైదుకూరు మండలానికి గర్వకారణం.