BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

SSC–2026లో ప్రతిభ జ్యోతి… మైదుకూరు విద్యార్థిని ఘన విజయం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 07:32 PM
43 వీక్షణలు

SSC–2026లో ప్రతిభ జ్యోతి… మైదుకూరు విద్యార్థిని ఘన విజయం

SSC–2026 ఫలితాల్లో మైదుకూరు మండలం జడ్పీహెచ్ఎస్ శెట్టివారిపల్లెకు చెందిన విద్యార్థిని పసల వీర ఉదయశ్రీ 592 మార్కులు సాధించి అద్భుత ప్రతిభ కనబర్చింది. ఈ సందర్భంగా ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు

పాఠశాలలో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తూ గిరిజన తండాల సమస్యలపై తన గళాన్ని ధైర్యంగా వినిపించిన ఉదయశ్రీ, చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉన్న ప్రతిభావంతురాలిగా నిలిచింది.

పదవ తరగతి ఫలితాల్లో 592 మార్కులు సాధించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా ప్రైవేట్ విద్యా సంస్థలకు ఏమాత్రం తీసిపోరని ఆమె మరోసారి నిరూపించింది. ఆమె సాధించిన ఈ విజయం మైదుకూరు మండలానికి గర్వకారణం.