BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

టీడీపీకి నూతన ఉత్సాహం.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 07:30 PM
42 వీక్షణలు

టీడీపీకి నూతన ఉత్సాహం.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం 

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నేడు రాజకీయ వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చిన కీలక ఘట్టం చోటుచేసుకుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించడం ద్వారా కొత్త దిశగా పార్టీ అడుగులు వేస్తోందనే సందేశం స్పష్టంగా వినిపించింది. అదే వేదికపై జాతీయ ఉపాధ్యక్షుడిగా ముద్దరబోయిన వెంకటేశ్వరావు ప్రమాణ స్వీకారం చేయడం పార్టీకి మరింత బలం చేకూర్చే పరిణామంగా మారింది.

పార్టీ భవిష్యత్తు దిశను నిర్దేశించే ఈ కీలక సమయంలో కమిటీ సభ్యులందరూ ఒకే వేదికపై బాధ్యతలు స్వీకరించడం కార్యకర్తల్లో కొత్త జోష్ నింపింది. నాయకత్వంలో ఈ మార్పులు పార్టీని మరింత శక్తివంతంగా, ప్రజలకు చేరువగా తీర్చిదిద్దనున్నాయనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సందర్భంగా నారా లోకేష్, ముద్దరబోయిన వెంకటేశ్వరావు తో పాటు బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు