BREAKING
సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు
www.ntodaynews.com

టీడీపీకి నూతన ఉత్సాహం.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 07:30 PM
87 వీక్షణలు

టీడీపీకి నూతన ఉత్సాహం.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం 

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నేడు రాజకీయ వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చిన కీలక ఘట్టం చోటుచేసుకుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించడం ద్వారా కొత్త దిశగా పార్టీ అడుగులు వేస్తోందనే సందేశం స్పష్టంగా వినిపించింది. అదే వేదికపై జాతీయ ఉపాధ్యక్షుడిగా ముద్దరబోయిన వెంకటేశ్వరావు ప్రమాణ స్వీకారం చేయడం పార్టీకి మరింత బలం చేకూర్చే పరిణామంగా మారింది.

పార్టీ భవిష్యత్తు దిశను నిర్దేశించే ఈ కీలక సమయంలో కమిటీ సభ్యులందరూ ఒకే వేదికపై బాధ్యతలు స్వీకరించడం కార్యకర్తల్లో కొత్త జోష్ నింపింది. నాయకత్వంలో ఈ మార్పులు పార్టీని మరింత శక్తివంతంగా, ప్రజలకు చేరువగా తీర్చిదిద్దనున్నాయనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సందర్భంగా నారా లోకేష్, ముద్దరబోయిన వెంకటేశ్వరావు తో పాటు బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు