BREAKING
రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు
www.ntodaynews.com

టీటీడీ భూమికి రెవెన్యూ అధికారుల సర్వే

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
22 Aug, 2026 - 07:36 PM
136 వీక్షణలు

టీటీడీ భూమికి రెవెన్యూ అధికారుల సర్వే

నల్గొండ జిల్లా  చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని భువనగిరి రోడ్డులో ఉన్న టీటీడీ కళ్యాణ మండపం భూమి వ్యవహారంపై రెవెన్యూ అధికారులు శనివారం సర్వే ప్రక్రియను ప్రారంభించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. చిట్యాల పట్టణంలోని 649 సర్వే నంబర్‌లో టీటీడీకి సంబంధించిన ఎకరం 12 గుంటల భూమి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ భూమికి సంబంధించిన హద్దులను పూర్తిస్థాయిలో నిర్ధారించేందుకు శాస్త్రీయ పద్ధతిలో సర్వే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సర్వే అనంతరం భూమి యొక్క వాస్తవ విస్తీర్ణం, హద్దులను స్పష్టంగా గుర్తించి, వాటిని రికార్డుల్లో నమోదు చేయడంతో పాటు హద్దులను పటిష్టంగా ఏర్పాటు చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. టీటీడీ కళ్యాణ మండపం భూమి పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ సర్వేకు ప్రాధాన్యత ఏర్పడింది.