BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 03 September 2026, 07:42 pm
Posted by : DAVU RAVINDER REDDY

ట్రంప్ ప్రభుత్వంనకు మళ్లీ షాక్

అంతర్జాతీయం
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
03 Sep, 2026 - 07:42 PM
4 వీక్షణలు

ట్రంప్ ప్రభుత్వంనకు మళ్లీ షాక్

అమెరికాలో జన్మించిన పిల్లల పాస్పోర్ట్ దరఖాస్తు నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేస్తోంది. ఇకపై పిల్లలకు పాస్పోర్ట్ పొందేందుకు తల్లిదండ్రులు తమ పౌరసత్వం లేదా చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ హోదాకు సంబంధించిన ఆధారాలను సమర్పించడం తప్పనిసరి చేయనున్నారు. బర్త్ -రైట్ సిటిజన్ షిప్, 'బర్త్ టూరిజం'ను అరికట్టడమే  ఈ ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించారు.

 ఈ అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ వలసదారుల పిల్లలకు పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని నియంత్రించేలా, 'బర్త్ టూరిజం'ను నిషేధించే లక్ష్యంతో ఆయన జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు నిలిపివేసింది. ఈ ఉత్తర్వులు చట్టవిరుద్ధమని భావించిన న్యాయస్థానం వాటి అమలుపై స్టే విధించింది.