www.ntodaynews.com
తాన్వి జన్మదిన వేడుక
ఆంధ్రప్రదేశ్
తాన్వి 12వ జన్మదినం సందర్భంగా యెర్నగూడెం ఎంపీపీ స్పెషల్ ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్ధులు మధ్య ఉపాధ్యాయుల సమక్షంలో
పార్డ్ ఇండియా ఆధ్వర్యంలో కేక్ కట్ చేయటం జరిగింది.
ఈ కార్యక్రమనికి ప్రధానోపాధ్యాలు నూతల పాటి ఆనందరావు అధ్యక్షత వహించారు, విద్యార్ధిని,విద్యార్ధులు ,ఉపాధ్యాయులు తాన్వి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ కార్యక్రమానికి పార్డ్ ఇండియా సభ్యులు సోమశెట్టి వెంకటరావు, హేమకుమార్, గుడ్ నాగమణి, గంగా రాజు మాస్టర్,పద్మ ,టీచర్స్ తదితరులు పాల్గునారు,
విద్యార్ధిని, విద్యార్థులకు మొక్కలు ఇవ్వటం జరిగింది.