BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

తాన్వి జన్మదిన వేడుక

ఆంధ్రప్రదేశ్
Reporter
ఈడూరి డేవిడ్ గోపాలపురం నియోజకవర్గ ప్రతినిధి
20 Aug, 2026 - 07:29 PM
27 వీక్షణలు

తాన్వి 12వ జన్మదినం సందర్భంగా యెర్నగూడెం  ఎంపీపీ స్పెషల్ ఎలిమెంటరీ పాఠశాలలో  విద్యార్ధులు మధ్య ఉపాధ్యాయుల సమక్షంలో  

 పార్డ్ ఇండియా ఆధ్వర్యంలో కేక్ కట్ చేయటం జరిగింది.

ఈ కార్యక్రమనికి ప్రధానోపాధ్యాలు  నూతల పాటి ఆనందరావు అధ్యక్షత వహించారు, విద్యార్ధిని,విద్యార్ధులు ,ఉపాధ్యాయులు తాన్వి జన్మదిన శుభాకాంక్షలు  తెలియచేశారు.

ఈ కార్యక్రమానికి పార్డ్ ఇండియా సభ్యులు సోమశెట్టి వెంకటరావు, హేమకుమార్, గుడ్ నాగమణి, గంగా రాజు మాస్టర్,పద్మ ,టీచర్స్ తదితరులు పాల్గునారు,

విద్యార్ధిని, విద్యార్థులకు మొక్కలు ఇవ్వటం జరిగింది.