BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 08 September 2026, 04:04 pm
Posted by : BOYA SWAMY

కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం ఆధ్వర్యంలో నిరసన

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
08 Sep, 2026 - 04:04 PM
44 వీక్షణలు

తేది -08-09-2026

నల్గొండ. జిల్లా. చిట్యాల.

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో BRS పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి నిరసనగా, కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ ఎర్రవల్లి సమీపంలో నిర్వహించిన “సావు డప్పు” నిరసన కార్యక్రమంలో చిట్యాల మండలానికి చెందిన దళిత బిడ్డలు పాల్గొన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో జన్నపాల శ్రీను, నర్సింహా, యాదగిరి, లింగయ్య, రాజేష్ తదితరులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.

తెలంగాణలో సామాజిక న్యాయం, దళితుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని వారు తెలిపారు.