www.ntodaynews.com
తెలుగుదేశం పార్టీ యువ కార్యకర్తకు నివాళులర్పించిన చల్లా బాబు రెడ్డి
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
తెలుగుదేశం పార్టీ యువ కార్యకర్తకు నివాళులర్పించిన చల్లా బాబు రెడ్డి
పుంగనూరు మండలం ఏలూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ కార్యకర్త సుధాకర్ ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మరణించాడు.
వారి పార్థివ దేహానికి నివాళులర్పించిన పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జివర్యులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు రెడ్డి)
అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.