BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

తిరుమల శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. ఒక్కరోజులో రూ.6.12 కోట్లు

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 08:01 PM
23 వీక్షణలు

తిరుమల శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. ఒక్కరోజులో రూ.6.12 కోట్లు

తిరుమల:

శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రికార్డు స్థాయిలో నమోదైంది. నిన్న ఒక్కరోజే భక్తులు సమర్పించిన కానుకల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.6.12 కోట్ల ఆదాయం లభించింది.

గత కొన్ని నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం రోజువారీగా సగటున రూ.3.5 కోట్ల నుంచి రూ.5.5 కోట్ల మధ్య నమోదవుతోంది. తాజాగా ఈ ఆదాయం రూ.6 కోట్ల మార్క్‌ను దాటడం విశేషం.

అయితే శ్రీవారి హుండీ ఆదాయంలో ఇప్పటివరకు అత్యధికంగా నమోదైన రికార్డు 2023 జనవరి 2న నమోదైన రూ.7.63 కోట్లు. ఆ రోజు ఆదాయం ఇప్పటికీ ఆల్‌టైమ్ రికార్డుగా కొనసాగుతోంది. భక్తుల భారీ రద్దీ, మొక్కుల సమర్పణలతో శ్రీవారి హుండీ ఆదాయం నిరంతరం పెరుగుతోంది.